Publication

Byline

ప్రతీక్ యాదవ్ మరణం: పోస్టుమార్టం నివేదికలో తేలింది ఇదే

భారతదేశం, మే 14 -- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక కుటుంబానికి చెందిన ప్రతీక్ యాదవ్ (ములాయం సింగ్ యాదవ్ కుమారుడు) ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన... और पढ़ें


H-1B వీసా: చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారతదేశం, మే 14 -- భారతీయ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 'అమెరికా కల' అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఇక్కడ ప్రదక... और पढ़ें


స్టాక్ మార్కెట్ నేడు: గిఫ్ట్ నిఫ్టీ జోరు.. సెన్సెక్స్, నిఫ్టీ పుంజుకుంటాయా?

భారతదేశం, మే 14 -- భారత స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఒడిదుడుకులకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో... और पढ़ें


ముత్తూట్ ఫైనాన్స్ క్యూ4 ఫలితాల్లో 135 శాతం వృద్ధి.. ఏకంగా రూ. 3,397 కోట్ల ప్రాఫిట్

భారతదేశం, మే 14 -- దేశంలోనే అతిపెద్ద గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (Q4FY26) అద్భుతమైన పనితీరు కనబరిచింది. గురువారం విడుదల చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. క... और पढ़ें


ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు

భారతదేశం, మే 14 -- దేశ రాజధాని ఢిల్లీలో పాలన ఇకపై కొత్త పుంతలు తొక్కనుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో సాగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటోంది... और पढ़ें


భారత్‌లో ఈవీ విప్లవం: 2032 నాటికి 10 రెట్లు పెరగనున్న బ్యాటరీ డిమాండ్ | ఐఈఎస్‌ఏ నివేదికలో కీలక అంశాలు

భారతదేశం, మే 14 -- దేశీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సందడి పెరుగుతున్న కొద్దీ, వాటికి వెన్నెముక లాంటి బ్యాటరీల డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. 2025 నాటికి 20 గిగావాట్ అవర్లుగా ఉన్న ఈ బ్యాటరీ డిమాండ్, 2... और पढ़ें


ధరల మంట: 42 నెలల గరిష్టానికి చేరిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం.. 8.3 శాతంగా నమోదు

భారతదేశం, మే 14 -- భారత ఆర్థిక వ్యవస్థకు ధరల సెగ తగులుతోంది. టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 42 నెలల గరిష్ట స్థాయి అయిన 8.3 శాతానికి చేరుకుంది. మార్చి నెలలో ఇది కేవలం 3.88 శాతంగా... और पढ़ें


SETL ఆర్థిక ఫలితాల జోరు: రికార్డు స్థాయి లాభాలతో స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

భారతదేశం, మే 14 -- హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజనీరింగ్ దిగ్గజం స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (SETL) ఇన్వెస్టర్లకు అదిరిపోయే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY... और पढ़ें


Kerala CM: కేరళ సీఎంగా వీడీ సతీశన్: పది రోజుల ఉత్కంఠకు తెర దించిన కాంగ్రెస్

భారతదేశం, మే 14 -- కేరళ రాజకీయాల్లో గత పది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. మే 4న వెలువడిన ఎన్నిక... और पढ़ें


పొదుపు బాటలో ప్రధాని: సగానికి తగ్గిన మోదీ కాన్వాయ్.. సామాన్యులకు 7 విన్నపాలు

భారతదేశం, మే 13 -- పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. మనం పెట్రోల్, డీజిల్ లే... और पढ़ें